Thirumala Neppala | Samayam Telugu | Updated: 08 Apr 2021, 03:30:00 PM
పంచాయతీల్లో 40 శాతం ఓట్లు వచ్చాయని టపాసులు కాల్చిన తండ్రి, కొడుకులు ఏపీలో ఎందుకు పారిపోయారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు ఎక్స్పైరీ అయిపోయిన టాబ్లెట్ అన్నారు.
జరగబోయేది అదే, తెలుగు తమ్ముళ్లూ ఆలోచించుకోండి.. వల్లభనేని వంశీ సంచలన వ్యాఖ్యలు
టీడీపీ ప్రభుత్వంలో అందించలేని సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి జగన్ పేద ప్రజలకు అందిస్తున్నారని ప్రశంసించారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నారని.. కరోనా కష్ట కాలంలో కూడా ప్రజలకు అండగా ఉన్నారన్నారు. 2019 ఎన్నికల సమయంలో 10వేలు కోట్ల రూపాయలు ఆడపడుచులకు ఇచ్చి మోసం చేయాలని చంద్రబాబు చూస్తే.. అదే రూ.10 వేలు కోట్లతో సీఎం జగన్ ఆడపడుచులకు సొంతింటి కల నెరవేర్చాన్నారు.
Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్బుక్ పేజీను లైక్ చెయ్యండి.
మరింత సమాచారం తెలుసుకోండి
Web Title : gannavaram mla vallabhaneni vamsi hot comments on chandrababu naidu over zptc mptc elections
Telugu News from Samayam Telugu, TIL Network