Thirumala Neppala | Samayam Telugu | Updated: 08 Apr 2021, 01:32:00 PM
తమిళనాడు ఎన్నికల విధులకు వెళ్లిన పోలీసు సిబ్బందిలో 10మందికి కరోనా సోకింది. 50 మంది పోలీసులు అంతా ఒకే బస్సులో ప్రయాణం చేశారు.. వారిలో ఆరుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది.
పశ్చిమగోదావరి జిల్లా
ప్రధానాంశాలు:
- పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా కలకలం
- పోలీస్ శాఖలో పాజిటివ్ కేసులు నమోదు
- తమిళనాడు ఎన్నికల విధులకు వెళ్లొచ్చాకే
మరోవైపు ఏపీలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. బుధవారం విడుదల చేసిన బులిటెన్లో ఏకంగా 2331 కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 368, విశాఖపట్నం జిల్లాలో 298, చిత్తూరు జిల్లాలో 296, అనంతపురం జిల్లాలో 202 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 20 కేసులు వచ్చాయి. 11మంది ప్రాణాలు కోల్పోయారు.
Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్బుక్ పేజీను లైక్ చెయ్యండి.
మరింత సమాచారం తెలుసుకోండి
Web Title : west godavari district: corona positive cases reported in police department
Telugu News from Samayam Telugu, TIL Network